నరసింహున్డిలవేల్పు మాధవమునన్జన్మంబు మేల్వెల్గెడీ
భరతంబున్గల ఆంధ్రనాదరమునన్బెర్గం దివిన్మెర్యు నా
శిరసా మ్రొక్కెద నేను పంచఋషుల న్శ్రీవత్సగోత్రస్థునై
మరు జన్ముండినc గోరెద న్దిరిగి మేల్మేలైనీ తల్దండ్రులన్.
వాగ్ధేవి-శ్రీలక్ష్మి స్మరణ తరువాత నా పరిచయం ఈ మూడో పద్యం
No comments:
Post a Comment